Ee Vishayamai Alochinchandi | ఈ విషయమై ఆలోచించండి

Ee Vishayamai Alochinchandi | ఈ విషయమై ఆలోచించండి

  • ₹130.00

ఈ విషయమై ఆలోచించండి ప్రముఖ భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రచించిన గ్రంథ పరంపర. ఆంగ్లంలో ముద్రించబడిన మూల గ్రంథాలను సి. హనుమంతరావు తెలుగులోకి అనువదించారు.

సత్యం మానవుడి మనస్సు నిర్మించుకున్న పరిమితులకు ఆవలగా, 'తెలుసుకున్నవారికి, సూత్రీకరించుకున్నవాటికి లేదా కల్పన చేసుకున్న వాటికి' ఆవలగా వుంటుందని, సత్యం కోసం అన్వేషిస్తున్నప్పుడు 'మొదటి అడుగే చివరదీ ' అని అంటారు కృష్ణమూర్తి. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఆరంభించడంలోని వైశిష్ట్యాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఆ విధంగాచూస్తే ప్రతివారూ ఈ జీవనపయనంలో ఆరంభకులే. ఈ దృష్టితో చూసినప్పుడు యీ సంకలనం అందరి కోసమూ అని చెప్పవచ్చు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Ee Vishayamai Alochinchandi, ఈ విషయమై ఆలోచించండి, జిడ్డు కృష్ణమూర్తి, Jiddu Krishnamurthy